హైతీలో పట్టపగలే గ్యాంగ్ వార్‌లు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

హైతీలో పట్టపగలే గ్యాంగ్ వార్‌లు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ప్రచురణ

హైతీ మీద సాయుధ ముఠాల పట్టు పెరిగే కొద్దీ... ఈ దేశం అగాధంలోకి జారిపోతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

హైతీ రాజధాని పోర్టౌప్రిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యాచారాలనే ఆయుధంగా ప్రయోగించి 60 శాతం భూభాగంపై పెత్తనం చేస్తున్నట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 934 హత్యలు, 680 కిడ్నాపులు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. బాధితుల్లో చాలా మంది గ్యాంగులతో సంబంధాలు ఉన్నవారు కాదు.

అయినప్పటికీ వీరిని ఈ సాయుధ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి.

హైతీ రాజధాని పోర్టౌప్రిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురెన్ అందిస్తున్న కథనం

( ఈ వీడియోలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

ఇవి కూడా చదవండి: