You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మంచులో రాకెట్లా దూసుకుపోయే అమ్మాయి
హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ ప్రాంతానికి చెందిన ఆంచల్ ఠాకుర్ అల్పైన్ స్కీయింగ్లో రాణిస్తున్నారు.
ఇటీవల జరిగిన టోర్నీల్లో భారత్కు నాలుగు ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్స్ సాధించి పెట్టిన ఈ యువతి... వింటర్ ఒలింపిక్స్లో పతకాన్ని గెల్చుకోవడం తన లక్ష్యం అంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆంచల్ ఠాకుర్... స్కీయింగ్లో దేశానికి పేరు తెస్తున్నారు. ఆమె భారత్లో మొట్టమొదటి మహిళా అల్పైన్ స్కీ. ఆమె దుబయ్లో జరిగిన International Alpine Ski Championship -2022లో నాలుగు సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నారు.
మనాలీలో బరువా అనే ఓ చిన్న గ్రామంలో అల్పైన్ స్కీయర్ ఆటకు ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ దాదాపు 200 మంది ప్లేయర్లు ఈ స్పోర్ట్లో సాధన చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇద్దరు ప్లేయర్లు వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. తనకు ఐదేళ్లున్నప్పుడు తన తండ్రి, తాతల ప్రోత్సాహంతో ఈ ఆటను నేర్చుకోవడం మొదలుపెట్టానని ఆంచల్ ఠాకుర్ అన్నారు.
పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ: ప్రధాని హిందుత్వ ఇమేజ్.. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు అవరోధం కాలేదు.. ఎందుకు?
- గుంటూరులో ‘చంద్రన్న కానుకల’ పంపిణీ వెనుక లక్ష్యం ఏమిటి? తొక్కిసలాటకు బాధ్యులెవరు?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది?
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)