You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యెమెన్: శిథిల పాఠశాలలో టీచర్గా మారిన అంధ విద్యార్థి
ప్రచురణ
యెమెన్లో దశాబ్ద కాలంగా యుధ్దం కొనసాగుతోంది. ఇక్కడ చదువులు విద్యార్థులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయాయి.
ప్రతి ఐదు స్కూళ్లలో ఓ స్కూలు శిథిలాల కుప్పగా మారింది. అయితే, పుట్టుకతోనే అంధుడైన ఓ చిన్నారి.. తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)