యెమెన్: శిథిల పాఠశాలలో టీచర్‌గా మారిన అంధ విద్యార్థి

ప్రచురణ

యెమెన్‌లో దశాబ్ద కాలంగా యుధ్దం కొనసాగుతోంది. ఇక్కడ చదువులు విద్యార్థులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయాయి.

ప్రతి ఐదు స్కూళ్లలో ఓ స్కూలు శిథిలాల కుప్పగా మారింది. అయితే, పుట్టుకతోనే అంధుడైన ఓ చిన్నారి.. తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)