విశాఖ మన్యంలో కొండను తవ్వి గిరిజనులు వేసుకున్న రోడ్డు వృథాగా పోతోంది...

ప్రచురణ

మన్యంలో గిరిజనులంతా కలసి స్వయంగా 14 కిలోమీటర్ల మేర వేసుకున్న రోడ్డు ఇప్పుడు వృథాగా పోతోంది. అధికారులు ఈ రోడ్లుపై బీటీ రోడ్లు వేస్తామంటూ నిధులు విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.

కానీ, ఇప్పటి వరకూ పనులు మొదలు పెట్టలేదు. దీంతో గిరిజనులు కష్టపడి వేసుకున్న రోడ్డు పాడైపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)