దిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ప్రచురణ
దిల్లీలో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పొగ భారీగా కమ్ముకుంది. దిల్లీ పరిసర ప్రాంతాలు నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రాంలోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది.
దిల్లీలో టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ శనివారం రాత్రి చాలామంది యథేచ్ఛగా కాల్చారు. పొరుగున ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండటంతో భారీగా పొగ వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)