ఉత్తర కొరియాలో భారీ వరదలు... ముంపు ప్రాంతాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్
ప్రచురణ
ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ దేశ సరిహద్దుల్లో గ్రామాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడా ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలకు అనుమతిచ్చిందా దేశం.
దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరద బాధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. ఇప్పుడు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఇవి కూడా చదవండి:
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)