ఉపాధి హామీ పథకం: చనిపోయిన వారి పేర్లతో డబ్బు డ్రా చేస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఉపాధి హామీ పథకం: చనిపోయిన వారి పేర్లతో డబ్బు డ్రా చేస్తున్నారు
ప్రచురణ

గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న ఓ భారీ కుంభకోణం బయటపడింది. ఈ చిన్న గ్రామంలో 887 నకిలీ జాబ్ కార్డులు బయటపడ్డాయి.

ఆ డబ్బుని మోసగాళ్ళు నేరుగా రాబట్టుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛారా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు, చనిపోయిన వారి పేర్ల మీద కూడా జాబ్‌కార్డ్స్ ఉన్నట్టు బయటపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)