You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రొద్దుటూరు బంగారు నగల తయారీ కేంద్రంగా ఎలా మారింది?
ప్రచురణ
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు- బంగారు ఆభరణాల తయారీ, వ్యాపారం అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ప్రముఖ స్థాయికి చేరింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లను తలదన్నేలా ఈ పట్టణం పేరు గడించింది.
ప్రొద్దుటూరుకు ఈ గుర్తింపు ఎలా వచ్చిందో తెలియాలంటే వందేళ్ల చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)