కేరళ: 64 రకాల వంటకాలతో అరుదైన భారీ శాకాహార విందు భోజనం

వీడియో క్యాప్షన్, 64 రకాల వంటకాలతో కనీ వినీ ఎరుగని భారీ విందు భోజనం
ప్రచురణ

ప్రముఖ దేవాలయాల్లో పర్వదినాల్లో భక్తులకు అన్నదానం చెయ్యడం సర్వసాధారణం. అయితే కేరళలో పట్టణంతిట్ట జిల్లాలో అరన్ముల పార్థసారథి ఆలయంలో జరిగే ఉత్సవంలో ప్రతియేటా కృష్ణాష్ణమి రోజు 64 పదార్థాలతో కూడిన భోజనం వడ్డిస్తారు.

ఆ భోజనం విశేషాలేంటో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)