You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫేస్బుక్ కామెంట్స్పై రాజాసింగ్: 'నేను అన్నదేదీ తప్పు కాదు... కరెక్టే'
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లే కేంద్రంగా ఈ కథనం సాగింది. చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, రాజాసింగ్ తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతలపై చర్యలు తీసుకోడానికి ఫేస్బుక్ సాహసించలేదని ఈ కథనం వ్యాఖ్యానించింది. దీనిపై ఫేస్బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలను ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ వారు చేసినా అనుమతించమని ప్రకటించింది.
ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా విమర్శల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు.
తన పేరు మీద నకిలీ ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రాం ఎకౌంట్లు నడుస్తున్నాయని, అయితే, వాటిలో తాను చెప్పినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు, అందులో వాడిన భాష మీద తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)