తెలంగాణ హరితహారం: 'పేదోళ్లం... మా పంటలను ఆగం చేయొద్దు సారూ'

వీడియో క్యాప్షన్, తెలంగాణ హరితహారంతో గిరిజనులకు కష్టకాలం
ప్రచురణ

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై గిరిజన రైతులకు, అటవీ అధికారులకు మధ్య పోరాటం తారస్థాయికి చేరుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామంలో, ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ గ్రామంలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.

హరితహారంతో గిరిజనులకు కష్టాలెందుకు ఎదురయ్యాయి? వారేమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)