You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్ 'మడ్ ఆర్టిస్ట్': బురద మట్టితో అద్భుత కళాఖండాలు
ప్రచురణ
బురద మట్టితో అద్భుత కళాఖండాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతానికి చెందిన మఝీ ఖాన్.
ఈ కళనే ఆయన తన ఉపాధిగా మార్చుకున్నారు. ఏటా నాలుగైదు లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు.
డబ్బు కన్నా చేసే పని వల్ల కలిగే తృప్తి అపారం అంటున్న ఈ కళాకారుడికి ఆ విద్య ఎలా అబ్బింది? మట్టితో ఆయన బొమ్మలు మలిచే విధానం ఎలా ఉంటుందో తెలియాలంటే... ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి
- కరోనా కేసులు కొన్ని చోట్ల తగ్గుతుంటే.. కొన్ని చోట్ల పెరగటానికి కారణాలేమిటి?
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: పది గజాల స్థలం కోసం మొదలైన వివాదం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ తాజా శాటిలైట్ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
- 'డాడీ, నాకు ఆక్సిజన్ తీసేశారు...నేను చచ్చిపోతున్నా అందరికీ బై బై...'
- హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ తప్పదా? మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం అంటున్న కేసీఆర్
- మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)