You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ - చైనా ఉద్రిక్తతలు: భారతదేశ నిఘా వ్యవస్థలో లోపాలున్నాయా?
ప్రచురణ
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నిఘావ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని ఐటీబీపీ మాజీ డీఐజీ జైవీర్ చౌధరి బీబీసీతో అన్నారు.
వాస్తవాధీన రేఖ వెంట గస్తీ కోసం ఏర్పాటైన ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్కు చాలా ఏళ్ల పాటు ఆయన నాయకత్వం వహించారు. ఈ సున్నితమైన సరిహద్దు నిర్వహణలో భారత ప్రభుత్వానికి సరైన దృష్టి లేదని ఆయన బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైవీర్ చౌధరి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనాతో ఘర్షణలో భారత్ సైనికులు ఆయుధాలు వాడకపోవడానికి కారణమైన ఆ ఒప్పందంలో ఏముంది? ప్రాణాపాయ పరిస్థితుల్లో సైనికులు ఆయుధాలు వాడొచ్చా? లేదా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్కు, భారత్కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)